నువ్వు మాములోడివి కాదురోయ్.. ఇంటి కిందే కుంపటి.. గుట్టుచప్పుడు కాకుండా..!

క్రైమ్

ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లో తాబేళ్ల అక్రమ రవాణాకు సంబంధించిన దిగ్భ్రాంతికరమైన కేసు వెలుగులోకి వచ్చింది. స్మగ్లర్లు తమ ఇంటి నేలమాళిగను చెరువుగా మార్చి అందులో తాబేళ్లను పెంచుతున్నట్లు పోలీసులు గుర్తించారు. జౌన్‌పూర్ నుండి పశ్చిమ బెంగాల్‌కు రైలులో తాబేళ్లను రవాణా చేసేవారు. ఒక్కొక్కరికి 6,000 రూపాయలు చొప్పున అందుకుంటున్నారు. ఖేతసరై రైల్వే స్టేషన్ సమీపంలో అమేథికి చెందిన ఇద్దరు స్మగ్లర్లను పోలీసులు అరెస్టుతో అసలు వ్యవహారం బయటపడింది. నిందితుల నుండి 60 తాబేళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాబేళ్ల పెంపకందారుడిని కూడా అరెస్టు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *